దేశంలో అత్యధికంగా కొనుగోలు చేసే లోహాల్లో ఒకటి బంగారం. మహిళలే కాదూ పురుషులు కూడా దీనిపై మక్కువ పెంచుకుంటున్నారు. బంగారం కొనుగోలు చేయడం వల్ల లాభమే కాని నష్టం లేదని తెలివి ఎరిగి పసిడిపై పెట్టుబడులు పెడుతున్నారు.