బాణా సంచా ఫ్యాక్టరీలు, నిల్వ చేసే గోదాముల్లో తగిన భద్రతా చర్యలు పాటించాని అధికారులు చెబుతున్నా.. కొంతమంది నిర్లక్ష్యం కారణంగా పెలుళ్లు సంభవించి ఎంతోమంది చనిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
సాధారణంగా కొంతమంది గ్రామాల్లో అక్రమ బాణాసంచా ఫ్యాక్టరీలను ఇండ్లలోనే ఏర్పాటు చేసి నడిపిస్తుంటారు. అవి కొన్నిసార్లు ప్రమాదాలకు గురై ఎంతోమంది అమాయకులు చనిపోతుంటారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత మరింత పెరిగిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. సాధారణంగా ఎండాకాలంలో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.
. శివకాశి పరిసర ప్రాంతాల్లో ఉన్న బాణా సంచా ఫ్యాక్టరీల్లో ఒక్కొక్కసారి పేలుళ్లు జరుగుతుంటాయి. కూలీలుగా వచ్చిన వారు.. ఈ ప్రమాదకర ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది.
మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుంది.. ఎవరూ ఊహించలేం. సాధారణంగా బాణా సంచా ఫ్యాక్టరీలో చిన్న పొరపాటు జరిగినా ఫలితం దారుణంగా ఉంటాయి. బాణా సంచ ఫ్యాక్టీరల్లో పేలుళ్లు సంబవించి ఎంతో మరణించిన ఘటనలు ఉన్నాయి. ఎక్కువగా శివకాశి పరిసర ప్రాంతాల్లో ఈ ప్రమాదాలు తరుచూ జరుగుతుంటాయి.
బిహార్లో అక్రమంగా బాణసంచా తయారు చేస్తోన్న ఓ భవనంలో పేలుడు సంబవించింది. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి, ఒక మహిళతో సహా ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. బిహార్లో సరన్ జిల్లా ఖొడియాబాగ్ గ్రామంలో ఆదివారం షబీర్ హుస్సేన్ అనే బాణసంచా వ్యాపారి ఇంట్లో ఈ పేలుడు జరిగింది. దాదాపు గంటపాటు పేలుళ్లు కొనసాగినట్లు […]