తాజాగా హైదరాబాద్ లోని ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ చూసేందుకు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని నాగార్జున.. ప్రముఖ బిజినెస్ మ్యాన్, మహీంద్రా సంస్థల ఓనర్ ఆనంద్ మహీంద్రా పాల్గొని సందడి చేశారు.