ప్రపంచమంతా ఆంగ్లమయం అయిపోయింది. ఏ దేశం వారితో కమ్యూనికేట్ అవ్వాలన్నా ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. అందుకే చాలా దేశాల్లో ఇంగ్లీషులోనే పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. ఈ సమయంలో ఒక దేశ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. మిగిలిన వివరాలు..
పరుగులు పెడుతున్న టెక్నాలజీ యుగంలో ప్రతీ ఒక్కరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఇటు ఎల్కేజీ పిల్లల నుంచి అటు మధ్య వయసుల వాళ్ల వరకు గడగడ మాట్లాడుతున్నారు. కానీ ఓ పండు ముసలి బామ్మ మాట్లాడే ఇంగ్లీష్కు మాత్రం అందరూ ఫిదా అవుతున్నారు. అయినా దీంట్లో వింతేముంది అనుకుంటున్నారా? వింత లేకపోవచ్చు కానీ మాట్లాడింది మాత్రం కాలెజీ ప్రిన్సిపల్ కాదు, యూనివర్సిటీ చాన్స్లర్ కాదు, ఓ చెత్త ఎరుకునే ముసలవ్వ. ఈ బామ్మ మాట్లాడే ఇంగ్లీష్కు నెటిజన్స్ అంతా […]