టీఎస్ఆర్టీసీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో బస్సు శంషాబాద్ నుంచి జూబ్లీ బస్టాండ్కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.