ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ బైక్ మీద రూ. 60 వేలు తగ్గింపు లభిస్తుంది. ఇక దీన్ని ఛార్జ్ చేస్తే 180 కి.మీ. రేంజ్ ఇస్తుంది. గంటలో ఫాస్ట్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇంటి దగ్గరే సర్వీస్ ఆప్షన్ కూడా ఉంది. దీని అసలు ధర ఎంతంటే?
ఎలక్ట్రిక్ బైక్ కొనాలి అని అనుకుంటున్నారా? భారీ డిస్కౌంట్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ ఆఫర్. ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ తమ ఈవీ బైక్ మీద రూ. 36 వేల డిస్కౌంట్ ఇస్తుంది. ఎక్కడ కొనాలి? ఎలా కొనాలి అనే వివరాలు మీ కోసం.
వస్తువు లేదా పరికరం, వాహనాల వంటివి.. మారుతున్న కాలానికి అనుగుణంగా వాటి రూపురేఖలు మారి ఆధునీకరణ సంతరించుకుంటాయి. మనిషి వినియోగానికి సహకరిస్తాయి. ఇటువంటి కొత్త ఆలోచనలే అందరి మన్ననలు పొందుతాయి. తాజాగా ఓ తెలుగు వ్యక్తి సైకిల్ ను ఎలక్ట్రిక్ బైక్ తయారు చేశాడు.
ఈ మధ్యకాలంలో ఏదో ఓ ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కారణాలు ఏమైనప్పటికీ ఈ ప్రమాదల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో కాలిన గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. తాజాగా ఏపీలో ఓ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగిందనే చెప్పాలి. అందుకే మార్కెట్ లో పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా సరికొత్త మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు స్కూటీ మోడల్స్ వచ్చాయి. ఆ తర్వాత బైక్ మోడల్ లో కూడా ఈవీ బైక్స్ వచ్చాయి. ఇప్పుడు సరికొత్తగా గేర్లతో కూడిన ఈవీ బైకులు రాబోతున్నాయి.
తక్కువ ఖర్చు, సబ్సిడీలు, పర్వావరణ పరిరక్షణ ఇలా కారణం ఏదైనా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగింది. డిమాండ్ కి తగ్గట్లు చాలా కంపెనీలు ఈవీ వాహనాలను తయారు చేయడం ప్రారంభించాయి. ఇప్పటివరకు స్కూటీ మోడల్ లో ఈవీ ద్విచక్రవాహనాలు వచ్చాయి. ఇప్పుడు బైక్ తరహాలో స్పోర్ట్స్ లుక్స్ లో ఓ ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులోకి వచ్చింది.
మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలకు మారిపోతున్నారు. పర్యావరణహితం కోసం ప్రభుత్వాలు కూడా ఈ వాహనాలకు సబ్సిడీలు ఇస్తున్నారు. ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అంటే మినిమం రూ.1.30 లక్షలు అయినా ఉండాలి. రూ.లక్షలోపు స్కూటర్ దొరకడం అంటే గగనమనే చెప్పాలి.
ఎలక్ట్రిక్ వాహనాలు తయారీ, వాడకం కూడా బాగా పెరుగుతోంది. పర్యావరణానికి మేలు చేస్తుందనే ఉద్దేశంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీలు ఇస్తూ ఈవీ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈవీ వాహనాల బ్యాటరీ రీప్లేస్మెంట్ ఖర్చు గురించి నెట్టింట పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ప్రజల్లో ఎలక్ట్రికల్ వాహనాలపై మక్కువ పెరుగుతోంది. పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా.. ప్రభుత్వం నుంచి రాయితీలు కూడా అధికంగా వస్తుండటంతో చాలా మంది ఇ-వాహనాలకు మళ్లుతున్నారు. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పెంచుతున్నాయి.