దక్షిణ అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7. తీవ్రత నమోదవడంతో సునామీ హెచ్చరిక కూడా జారీ అయింది. భూకంపం తీవ్రతను తొలుత 8గా భావించినా ఆ తరువాత 7.5గా ప్రకటించారు. భూకంపం ప్రభావం అంటార్కిటికాపై తీవ్రంగా పడినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దక్షిణ అమెరికాలోని డ్రేక్ పాసేజ్ ప్రాంతంలో ఇవాళ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7. తీవ్రత నమోదైనట్టు అమెరికన్ జియలాజికల్ సర్వే తెలిపింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత […]
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. టర్కీ, సిరియా లో వచ్చిన భూకంపం ప్రళయాన్ని జనాలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు.
ఈ మద్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల వరుస భూకంపాలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది మొదట్లో టర్కీ, నైజీరియాలో వచ్చిన భూకంపంలో 50 వేల మంది చనిపోయారు.. ఆ ఘటన ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు.
ఇటీవల ప్రపంచంలో వరుసగా వస్తున్న భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. గత కొంత కాలంగా భారత్ లో పలు చోట్ల భూకంపాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లాంటి పలు ప్రాంతాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి.
ప్రపంచంలో మొన్నటి వరకు కరోనా భయపెడితే ఇప్పుడు భూకంపాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఇటీవల వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ ఏడాది టర్కీ, సిరియాలో వచ్చిన భూకంప కారణంగా 50 వేలకు పైగా ప్రజలు చనిపోయారు.. భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.