నేటి సమాజంలో అనురాగాలు, ఆప్యాయతలు కనుమరుగౌతున్నాయి. ఇంటికి వచ్చే అతిధులకు మర్యాదలు పక్కన పెడితే.. ఇంట్లో ఉండే వారికి సరైన తిండి పెట్టని రోజులివి. అయితే వారు చనిపోయాక భారీగా ఖర్చు పెట్టి దినం చేస్తారు. కొంత మందైతే ఖర్చు దండగా అని వదిలేస్తున్నారు. కానీ ఈ కుటుంబం కాస్త భిన్నం.
అంబర్ పేట వీధికుక్కల ఘటనలో ప్రదీప్ చనిపోవడం తనకు ఎంతో బాధను కలిగించిందని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నాడు. ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న వర్మ.. కుక్కల్ని ప్రేమించే వారికి టాక్స్ వేయాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు.