ఈ మధ్య తెలుగు దర్శకులు తెలుగు హీరోలతోనే కాకుండా తమిళ హీరోలతో సైతం సినిమాలు చేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఇప్పుడిదే లిస్ట్ లోకి మరో తెలుగు దర్శకుడు చేరనున్నట్లు తెలుస్తోంది. 'సర్కారు వారి పాట' వచ్చి ఏడాది కావస్తోంది.. అయినా ఇప్పటిదాకా పరశురామ్ తదుపరి సినిమా ఎవరితో అనేది చర్చనీయాంశంగానే మారింది.
‘లైగర్’ లాంటి భారీ ఫ్లాప్ పడేసరికి విజయ్ దేవరకొండ గురించి ఫ్యాన్స్ చాలా భయపడ్డారు. తర్వాత సినిమాల సంగతేంటి అని అనుకున్నారు. కానీ అవేం లేకుండా విజయ్ ఒకటి తర్వాత ఒకటి.. వరసగా కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. త్వరలో ‘ఖుషి’ షూటింగ్ లో తిరిగి పాల్గొనున్న విజయ్.. అది కాకుండా మరో ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అందులో ఓ మూవీ సంగతి ఏంటనేది పక్కనబెడితే.. తాజాగా ప్రకటించిన కాంబో మాత్రం మరోసారి సెన్షేషన్ […]
తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు పోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రముఖ దర్శకుడు పరుశరామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.171 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో […]