ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల రైలు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. టెక్నికల్ లోపాలు, మానవ తప్పిదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల రైళ్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం యావత్ భారత దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే.