ఈ నెల టర్కీ, సిరియా దేశాల్లో సంబవించిన భూకంపం ఎంత ఘోరమైన విషాదాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిందే. ఈ భూకంప ప్రభావం వల్ల ఇప్పటి వరకు 44 వేల మందికి పైగా మరణించినట్లు తెలుస్తుంది. ఈ భూకంప పలుమార్లు సంబవిస్తూనే ఉందని అధికారులు అంటున్నారు.