స్పోర్ట్స్ డెస్క్- వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం, మన తెలుగు ముద్దు బిడ్డ కరణం మళ్లీశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించిన మళ్లీశ్వరి ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ గా నియమితురాలైంది. ఈ మేరకు కరణం మల్లీశ్వరిని ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం మొదటి వీసీగా నియమిస్తూ ఢిల్లీ ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్ అజ్మిల్ హఖ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంద్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఊసవానిపేటకు చెందిన […]
న్యూ ఢిల్లీ- కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు పర్యావరణ కాలుష్యంపై దృష్టి సారించాయి. ఈమేరకు ప్రదాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల స్క్రాపేజ్ పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పాలసీలను అనుసరిస్తున్నాయి. అందువల్ల ఇప్పటికీ పాతబడిన వాహనాలు వాడే వారు ఇక అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇకపై పాత వాహనాలతో రోడ్డుపైకి వెళ్తే జరిమానాలు కట్టాల్సిందే. అంతే కాదు ఆ వాహనాలను సీజ్ చేస్తారు కూడ. ఇందులో భాగంగానే […]