డెహ్రడూన్ లో క్రికెట్ అకాడమీని నిర్వహిస్తున్న కోచ్ నరేంద్ర షాపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ఇతను ప్రస్తుతం భారత ఉమెన్స్ జట్టులో ప్లేయర్ గా ఉంటున్న స్పిన్నర్ స్నేహ రానా కోచ్ కావడం గమనార్హం.
లెజెండరీ క్రికెట్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత తారక్ సిన్హా కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్తో పోరాడుతూ శనివారం 71వ ఏట మరణించారు. ఢిల్లీకి చెందిన తారక్ సిన్హాకు 2018లో ద్రోణాచార్య అవార్డు లభించింది. సిన్హా న్యూఢిల్లీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. దేశ్ ప్రేమ్ ఆజాద్, గురుచరణ్ సింగ్, రమాకాంత్ అచ్రేకర్, సునీతా శర్మ తర్వాత ద్రోణాచార్య అవార్డు అందుకున్న ఐదవ భారత క్రికెట్ కోచ్ తారక్ సిన్హా. ఢిల్లీకి చెందిన ఫేమస్ సోనెట్ క్లబ్లో ఆయన్ను […]