ప్రతిష్ఠాత్మక మ్యాచ్లో రన్మెషీన్ విరాట్ కోహ్లీ శతక్కొట్టాడు. సహచరులు ఒక్కొక్కరే వెనుదిరిగిన సమయంలో క్రీజులో అడ్డుగోడలా నిలిచిన కింగ్.. అదే జోరుతో 500వ అంతర్జాతీయ మ్యాచ్ చిరస్మరణీయం చేసుకున్నాడు.
కొంతమంది చిన్నతనం నుంచి అసాధారణమైన ప్రతిభను కనబరుస్తుంటారు. సంగీతం, క్రీడలు, ఎడ్యూకేషన్, డ్యాన్స్ ఇలా ఎన్నో విషయాల్లో అత్యద్బుతమైన ప్రతిభ చాటుకుంటూన్న విషయం తెలిసిందే.
దేశంలో ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా తమ సత్తా చాటుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు మాత్రమే కాదు ప్రతి వృత్తి, రాజకీయాల్లో మహిళలు తమదైన శైలిలో దూసుకు వెళ్తున్నారు.