ఏపీ సీఎం జగన్ సర్కార్, చిన జీయర్ స్వామిలపై సినీ నిర్మాత అశ్వినీ దత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో జరగని పాపమంటూ లేదని.. మూడేళ్ల జగన్ పాలనలో అక్కడి పరిస్థితులు దారుణంగా మారాయని.. ప్రస్తుతం తిరుమలలో జరగని పాపమంటూ లేదని అశ్వినీదత్ మండిపడ్డారు. తిరుపతి పరపతి దిగజారిందని.. ఇన్ని జరుగుతున్నా ఆ స్వామి ఎందుకు చూస్తూ కూర్చున్నాడో తెలియడం లేదన్నారు. అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేమని.. ప్రభుత్వం తిరుపతిని సర్వనాశనం చేసిందన్నారు. సీతారామం సినిమా ప్రమోషన్ […]
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గతంలో ఆయన చేసిన ప్రవచనాలు వీడియోలు తాజాగా మరోసారి వైరల్ కావడం.. అవి వివాదాలకు దారి తీయడం జరుగుతోంది. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆసియాలో రెండో కుంభమేళాగా భావించే మేడారం జాతర, వన దేవతలు సమ్మక్క-సారలమ్మలను ఉద్దేశిస్తూ చిన జీయర్ చేసిన ప్రవచనాల వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి రావడమే కాక వైరల్గా మారింది. ఈ వీడియోలో […]
శంషాబాద్- రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవార ఆరో రోజు సమారోహ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. సమతా మూర్తిని దర్శించుకుని, యాగ శాలలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞంలో పాలు పంచుకున్నారు. ఈ సందర్బంగా చిన జీయర్ స్వామి సీఎం జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. సీఎం జగన్ నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయినానని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో […]
శంషాబాద్- రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని శ్రీరామ నగరంలో జరుగుతున్న శ్రీ రామానుజా చార్యుల వారి సహస్రాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజు ఉత్సవాల్లో భాగంగా అష్టాక్షరీ మంత్రి పఠనం, శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం, వైభవేష్టి, శ్రీరామ అష్టోత్తర శతనామావళి పూజ, పరమేష్టి యాగం, ప్రవచన తదితర కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్యవాల్లో సినీనటుడు, జనసేన అధినేత పవన్ […]
హైదరాబాద్- భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నోట తెలుగు సినిమా మాట. ఎంటీ ఆశ్చర్యంగా ఉందా. అవును.. మోదీ స్వయంగా తెలుసు సినిమాల గొప్పతనం గురించి వివరిస్తూ, పొగడ్తలతో ముంచెత్తారు. అది కూడా హైదరాబాద్ వేధికగా ప్రధాని మోదీ టాలీవుడ్ పై ప్రశంసలు గుప్పించడం విశేషం. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని చిన జీయర్ స్వామి ఆశ్రమం శ్రీరామ నగరంలో సమతా మూర్తి శ్రీరామాననుజాచార్యుల భారీ విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ […]