గత కొంతకాలంగా పాకిస్థాన్ టీమ్ తో పాటుగా పాక్ క్రికెట్ బోర్డులో సైతం అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే పాక్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతుంటే.. ఇది చాలదు అన్నట్లుగా.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు తయ్యారు అయ్యింది పాక్ క్రికెట్ బోర్డు పరిస్థితి. కొన్ని రోజులుగా పాక్ జట్టు ఆటతీరుపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో బోర్డులో ఏరివేత మెుదలెట్టారు. మెుదట పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజాను తొలగించింది. అతడి స్థానంలో నజమ్ సేథీని పీసీబీ చీఫ్ […]