వైసీపీ పార్టీలోని ముఖ్యనేతల్లో కొడాలి నాని ఒకరు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన తొలి కాబినెట్ లోనే కొడాలి నానికి చోటు దక్కింది. మూడేళ్ల తరువాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయన చోటు కోల్పోయారు. అయితే తాజాగా మరోసారి కొడాలి నానికి మంత్రి పదవి రానున్నట్లు తెలుస్తోంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ ఏర్పాటుపై గవర్నర్తో సీఎం జగన్ చర్చించారు. ఈ నెల 11న మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు గవర్నర్కి తెలిపారు. అదే రోజున నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్ను కోరారు. గవర్నర్తో భేటీ అనంతరం మంత్రి వర్గ విస్తరణ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం […]
న్యూ ఢిల్లీ- కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోతోంది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు. చాలా రోజుల నుంచి క్యాబినెట్ విస్తరణపై కసరత్తు చేస్తున్న మోదీ ఎట్టకేలకు ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలన్నదానిపై ప్రధాని జాబితా సిద్దం చేసుకున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కేంద్ర మంత్రివర్గ విస్తరణ బుధవారం జరగనున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ఈ మేరకు అధికార యంత్రాంగానికి […]
న్యూ ఢిల్లీ- కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్దమైంది. 2019 ఎన్నికల్లో రెండో సారి బీజేపీ అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోదీ ప్రధానిగా మళ్లీ పగ్గాలు చేపట్టారు. అప్పుడు ఏర్పాటైన మంత్రివర్గాన్ని విస్తరించాలని మోదీ భావిస్తున్నారు. గత వారం రోజులుగా మోదీ బీజేపీ అగ్ర నేతలతో పాటు, ఆయన సన్నిహిత మంత్రులతోనూ విస్తృతంగా సమాలోచనలు జరుపుతున్నారు. దీంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణకు కౌంట్డౌన్ ప్రారంభమైందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సారి మంత్రివర్గంలో ఎవరెవరికి స్థాన […]