తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యనందించి జీవితంలో ఉన్నతవంతులుగా ఎదగడానికి కృషి చేస్తుంటారు. పిల్లలు ప్రయోజకులై తమ కష్టాలను తీరుస్తారని భావిస్తుంటారు. పిల్లలపై కొండంత ఆశపెట్టుకుని జీవిస్తారు. అలా తమ కుమారుడిపై గంపెడు ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీవ్ర నిరాశ ఎదురైంది. బాగా చదువుకుని ఉద్యోగం చేసి తమను సాకుతాడు అనుకున్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. జరిగిన ఘోరాన్ని తలుచుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు.
తల్లిదండ్రులు.. తమ బిడ్డలను ఎంతో ప్రేమగా, ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. అయితే వారు ఏదైనా తప్పు చేసినప్పుడు, ఇతర సందర్భాల్లో మందలిస్తుంటారు. మనస్తాపం చెంది కొందరు యువత ఇంటి నుంచి పారిపోతున్నారు. అలా వెళ్లిన వారిలో కొందరు అదృశ్యమవుతున్నారు.
ప్రస్తుత కాలంలో అప్పు చేసైనా సరే.. ఆడపిల్లను మాత్రం ఉద్యోగస్తుడికే ఇచ్చి వివాహం చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు మీర చదవబోయే తండ్రి మాత్రం బీటెక్ చదివిన బిడ్డను పాప్కార్న్ అమ్ముకుని పొట్ట పోసుకునే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ వివరాలు..
నేటికాలంలో చాలామంది యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం వంటి కొరవడుతున్నాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడిపోతున్నారు. తాము జీవితంలో ఇంకేమి సాధించలేమని తీవ్ర నిరాశలకు లోనవుతున్నారు. కొందరు పరీక్షల్లో ఫెయిల్ అయినా, ఉద్యోగం రాకపోయినా, పెళ్లికాక పోయినా తీవ్ర మానసిక వేదనకు గురై.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థిని దారుణ నిర్ణయం తీసుకుంది.
అబ్దుల్లాపూర్మెట్ నవీన్ హత్య కేసులో ఏ3 ముద్దాయిగా ఉన్న నిహారిక పోలీసులు విచారణలో వెల్లడించిన విషయాలు చూస్తే.. ఈ అమ్మాయి పిచ్చిదా లేక అమాయకురాలా.. నేటి కాలంలో ఆడపిల్లలు నిహారికలా ఉంటే.. ఇక అంతే సంగతులు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే..
రెండు తెలుగు రాష్ట్రాల్లో నవీన్ హత్య కేసు పెను సంచలనం సృష్టించింది. నిందితులను చూస్తే.. వామ్మో వీరు మనుషులా లేక మృగలా అనే అనుమానం రాక మానదు. ఇక కేసులో నిందితురాలైన యువతి సంచలన విషయాలు వెల్లడించింది. ఆ వివరాలు.
ప్రేమించిన యువతి కోసం స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు హరిహరకృష్ణ. అంతటితో ఆగక.. నవీన్ మృతదేహం మీద తన పగను తీర్చుకున్నాడు. అతడి శరీరంలోని భాగాలను వేరు చేసి.. మృతదేహాన్ని గుర్తు పట్టరాని విధంగా మార్చాడు. ఆఖరికి నవీన్ చేతి మీద ఉన్న పచ్చ బొట్టు ఆధారంగా ఆ డెడ్బాడీ అతడిదే అని గుర్తు పట్టారు. మరి ఇంతకు నవీన్ చేతి మీద ఉన్న పచ్చ బొట్టు ఎవరిది అంటే..
బీటెక్ విద్యార్థి నవీన్ దారుణ హత్య కేసులో పోలీసులు హరితో పాటు అతడి స్నేహితుడు హసన్, ప్రియురాలిని అరెస్ట్ చేశారు. ఇక యువతి చేసిన నేరం స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కిందకు వస్తుందని పోలీసులు తెలిపారు. మరి యువతికి ఏ శిక్ష పడుతుంది అంటే..
తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన నవీన్ హత్య కేసులో హరి గర్ల్ ఫ్రెండ్, మరో స్నేహితుడు హసన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వారిని జైలుకు తరలించింది. ఆవివరాలు..