నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన తల్లి హత్యకు పథకం రచించాడు. ఇందులో భాగంగానే ఆమెను చంపేందుకు తల్లి ఉంటున్న ఇంటికి నిప్పు పెట్టాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.