ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అధికార పక్షంపై ప్రతిపక్షలు మాటల యుద్దానికి దిగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తుంటే.. చంద్రబాబు పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు.