టీడీపీలో విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాలం భాస్కరరావు అనారోగ్యంతో మరణించారు. నెల రోజుల క్రితం గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్న ఆయన కోలుకుంటున్న సమయంలో తుది శ్వాస విడిచారు.