ఆసియా కప్ 2025కు ప్రకటించిన టీమ్ ఇండియా జట్టుపై వివాదం రేగుతోంది. సమర్ధులకు చోటు దక్కకపోవడం ఓ కారణమైతే..15మందినే ఎంపిక చేయడం మరో కారణం. ఇది సెలెక్షన్ కమిటీ నిర్ణయమా లేక బీసీసీఐ నుంచి ఆదేశాలొచ్చాయా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. జాతీయ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. మరి కొద్దిరోజుల్లో యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025 కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ 15మందితో కూడిన టీమ్ ఇండియాను ప్రకటించింది. […]
మరి కొద్దిరోజుల్లో ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. బీసీసీఐ అధికారికంగా టీ20 టీమ్ ఇండియా జట్టుని ప్రకటించింది. ఈ జట్టులో అనూహ్యంగా శుభమన్ గిల్ చోటు దక్కించుకోవడమే కాకుండా వైస్ కెప్టెన్ బాధ్యతలు తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. గిల్ ఎంపిక వెనుక ఎవరి హస్తముందనే ప్రచారం గట్టిగా నడుస్తోంది. ఆసియా కప్ 2025 యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 28 వరకు జరగనుంది. ఈ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ సహా 8 […]
మరి కొద్దిరోజుల్లో ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. 15 మందితో కూడిన టీమ్ ఇండియా జట్టుని బీసీసీఐ ప్రకటించింది. టీమ్ ఇండియా జట్టులో ఎవరెవరికి స్థానం లభించింది. ఎవరు అవుట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. టీ20 ఫార్మట్లో జరిగే ఆసియా కప్ 2025 కోసం టీమ్ ఇండియా జట్టు అనౌన్స్ అయింది. బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఛీఫ్ సెలెక్టెర్ అజిత్ అగార్కర్ జట్టుని ప్రకటించారు. టీ20 టీమ్ ఇండియా కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగనున్నాడు. శుభమన్ […]
టీమ్ ఇండియా ఇప్పుడు ఆసియా కప్ 2025పై కన్నేసింది. యూఏఈ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న ఈ మెగా టోర్నీకు టీమ్ ఇండియాలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై ఆ దేశంతో జరిగిన టెస్ట్ సిరీస్ను 2-2తో సమం చేసిన ఇండియా ఇప్పుడు ఆసియా కప్ 2025 కోసం సిద్ధమౌతోంది. ఈ టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకూ యూఏఈ వేదికగా జరగనుంది. గ్రూప్ ఎలో ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ దేశాలు […]
యోయో టెస్టులో 17.2 పాయింట్లు సాధించానని చెప్పుకోవడం ఇప్పుడు కోహ్లీ పెద్ద సమస్యగా మారింది. జట్టుకి సంబంధించిన అంతర్గత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని బీసీసీఐ కోహ్లీకి స్ట్రాంగ్ వార్ణింగ్ ఇచ్చినట్టు సమాచారం.
స్వదేశంలో ఈ సారి వరల్డ్ కప్ జరగనుండడంతో ఈ సారి పండగ వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికే ఫోనులో మ్యాచులు చూసే అభిమానులకి హాట్ స్టార్ రూపంలో ఫ్రీగా చూసే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే వరల్డ్ కప్ మ్యాచులు త్వరగా బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది.
ప్రస్తుతం టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకి బ్యాడ్ టైం నడుస్తుంది. తాజా సమాచార ప్రకారం వైస్ కెప్టెన్ నుంచి హార్దిక్ నుంచి తప్పించనున్నారనే టాక్ వినిపిస్తుంది.
గత కొన్ని నెలలుగా టీమిండియాకు దూరమైనా రిషబ్ పంత్ పూర్తిగా కోలుకున్నాడు. ఈ నేపథ్యంలో పంత్ రీ ఎంట్రీపై ఇప్పుడు ఒక వార్త వైరల్ గా మారింది.
కొన్ని మ్యాచ్ల్లో మెరుగైన ప్రదర్శన చేయగానే ఓ యువ ఆటగాడిని దిగ్గజ స్థాయి అందుకున్న విరాట్ కోహ్లీతో పోల్చడం ఎంత తప్పో ఇప్పుడు తెలిసొస్తోంది!
దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈడెన్ గార్డెన్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మరో రెండు నెలల్లో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఇలా అగ్ని ప్రమాదం జరగడం బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారింది.