మనిషిని మృత్యువు ఎప్పుడు ఎలా వెంటాడుతుందో తెలియదు.. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అప్పటి వరకు మనతో కూల్ గా మాట్లాడిన వారు హఠాత్తుగా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోపే మరణిస్తున్నారు.