ఈ రోజుల్లో చాలా మంది మహిళలు కట్టుకున్న భర్తను కాదని పరాయి వాడితో కలిసి ఉండేందుకు ఎంతకైన తెగిస్తున్నారు. చివరికి అడ్డొచ్చిన భర్తలను సైతం ప్రియుడితో చేతులు కలిసి దారుణంగా హత్య చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వివాహిత బరితెగించి ప్రవర్తించింది. తన ప్రియుడితో ఉండేందుకు అడ్డుగా ఉన్న తన 14 ఏళ్ల కొడుకుని దారుణంగా హత్య చేసింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ కిరాతక ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటన […]
ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా బద్వెల్ లోని అనూష అనే డిగ్రీ విద్యార్థి కనిపించకుండా పోయింది. ఇక మూడు రోజుల తర్వాత అనూష పెన్నా నది ఒడ్డున శవమై కనిపించిన విషయం తెలిసిందే. అయితే స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనూష శవం కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో పోలీసులు అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించారు. ఇక అనంతరం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసు కింద కేసు నమోదు చేసుకున్నపోలీసులు […]
ఈ యువతి పేరు అనూష. కడప జిల్లాకు చెందిన ఈ యువతి కాలేజీకి వెళ్తున్నాని ఇంట్లో చెప్పి వెళ్లింది. సాయంత్రం అయినా కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రుల కన్నీరుగా మున్నీరుగా విలపించారు. ఇక మరుసటి రోజు అసలు విషయం తెలిసి ఆ యువతి కుటుంభికుల కంట కన్నీరు ఆగడం లేదు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది వైఎస్సార్ కడప జిల్లా […]
నవమాసాలు మోసిన తల్లే.. ఆ కూతుర్ని కడతేర్చింది. గోరుముద్దులు తినిపించిన ఆ చేత్తేనో ఘోరంగా హత్య చేసింది. ఎదిగొచ్చిన కుమార్తెను ఏదొక అయ్య చేతిలో పెట్టాల్సింది పోయి అన్యాయంగా ఉసురు తీసింది. తల్లి తప్పుడు దారిలో పోతోందని హెచ్చరించిన పాపానికి కడుపున పుట్టిన కూతుర్నే కడ తేర్చింది. ఆమె అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని అంతటి దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఓ రోజు ప్రియుడి ఒడిలో ఓలలాడుతూ అమ్మాయి కంట పడింది. అంతే ఇంక ఆమె ఉంటే […]
తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మాకంగా తీసుకున్నాయి. ఈ రోజు రెండు స్థానాల ఓట్ల లెక్కింపు మొదలైంది. రెండు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ 359 ఓట్ల ఆధిక్యతతో ఉంది. బద్వేల్లో వైసీపీ 30412, బీజేపీ 2305, కాంగ్రెస్ 598 ఓట్లు సాధించాయి. వైసీపీ తీరుగులేని మెజార్టీతో దూసుకుపోతుంది. బద్వేల్లో వైసీపీ విజయం నల్లేరుపై నడకే అయినా.. హుజూరాబాద్లో బీజేపీ, అధికార పార్టీ టీఆర్ఎస్ నువ్వానేనా అన్నట్లు పోటీ నడుస్తుంది.
గత కొంత కాలంగా తెలంగాణలో హూజూరాబాద్ పేరు మారుమోగుతుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్లో.. వైసీపీ ఎమ్మెల్యే హఠాత్తుగా మరణించడంతో బద్వేల్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే తెలంగాణ లో ప్రధాన పార్టీలు ఇక్కడ తమ జెండా ఎగురవేయాలని నానా తంటాలు పడుతున్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో దేశంలో మరో ఉప ఎన్నికల సంగ్రామానికి సన్నాహాలు మొదలు పెడుతున్నారు. ఈసారి ఎన్నికలో […]