టీమ్ ఇండియా ఇప్పుడు ఆసియా కప్ 2025పై కన్నేసింది. యూఏఈ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న ఈ మెగా టోర్నీకు టీమ్ ఇండియాలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై ఆ దేశంతో జరిగిన టెస్ట్ సిరీస్ను 2-2తో సమం చేసిన ఇండియా ఇప్పుడు ఆసియా కప్ 2025 కోసం సిద్ధమౌతోంది. ఈ టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకూ యూఏఈ వేదికగా జరగనుంది. గ్రూప్ ఎలో ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ దేశాలు […]