అలానే 1170, 1173, 1317 సామాన్య శకం నాటి శాసనాలను కూడా గుర్తించారు. ఏది ఏమైనా గానీ దేశంలోనే తొలి అర్ధనారీశ్వర శివ లింగం మహా శివరాత్రి సమయంలో ఉందని తెలుసుకోవడం అనేది శివ భక్తులకు మంచి వార్త అని చెప్పవచ్చు.