చెన్నై జట్టు ఐపీఎల్ కప్ గెలిచింది. ధోనీ కెప్టెన్సీలో ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది. కానీ సీఎస్కే కప్ కొట్టడానికి కారణం బీజేపీ అని ఈ పార్టీకి చెందిన ఓ రాష్ట్ర అధ్యక్షుడు కామెంట్స్ చేశారు.