రిజర్వేషన్ల రగడ ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో అగ్గి రాజేసింది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణలు చెలరేగి హింసాత్మకంగా మారాయి. వీటిని అదుపు చేసేందుకు ఆర్మీ, అసోం రైఫిల్స్ రంగంలోకి దిగాయి.
కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనలో జాప్యం చోటుచేసుకుంది. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన కొచ్చి వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకోవడంతో .. ఆయన ప్రయాణం రద్దైంది.
గుజరాత్ లో ఎన్నికల సమీపిస్తున్న వేళ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్, నెహ్రూ కుటుంబంపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా విరుచుక పడుతున్నారు. తాజాగా హోం మంత్రి అమిషా మరోసారి నెహ్రూ కుటుంబపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సమస్యకు ప్రధాన కారకులు దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రుయే అని అమిత్ షా ఆరోపించారు. ఆర్టికల్-370ని రాజ్యాంగంలో నెహ్రూ చేర్చడం వల్లే […]
న్యూ ఢిల్లీ- భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. జాతీయ పార్టీ బీజేపీలో ఆయన చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే లక్ష్మణ్ తో బీజేపీ జాతీయ నేతలు చర్చలు జరిపినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీవీఎస్ లక్ష్మణ్ బీజేపీలో చేరికకు కేంద్ర హోమంత్రి అమిత్షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ, క్రికెట్ ఫ్యాన్స్ అంతా అభిమానించే లక్ష్మణ్ […]
అమరావతి-న్యూ ఢిల్లీ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు దేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి దూసుకెళ్లి రాళ్లు, కర్రలతో దాడి చేశారు. కార్యాలయం ముందు పార్కింగ్లో ఉన్న వాహనాల అద్దాలు పగలగొట్టారు. విజయవాడలోని పట్టాభి రామ్ ఇంటిపై దాడులకు పాల్పడిన […]
హైదరాబాద్-శ్రీశైలం- కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో పర్యటించారు. కుటుంబ సమేతంగా ఆయన శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. అమిత్ షా కుటుంబ సభ్యులతో పాటు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11.15 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో సున్నిపెంటకుచేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వార శ్రీశైలం వెళ్లారు. శ్రీశైలం పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్షాకు ఏపీ […]