బాలీవుడ్ లో కహోనా ప్యార్ హై మూవీతో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటి అమీషా పటేల్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
సినిమాల్లో కొత్త పోకడ మొదలైంది. నటీ నటుల మధ్య హాట్ సీన్స్ తో సినిమాకు హైప్ క్రియేట్ చేసుకునేలా దర్శకులు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో గదర్ -2 లో నటించిన సిమ్రత్ కౌర్ సంబంధించిన ఓ బెడ్ సీన్ నెట్టింట వైరల్ గా మారింది.
తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో సినిమాలు చేసిన ఓ స్టార్ హీరోయిన్, ప్రొడక్షన్ తమకు వసతి, ఆహారం, రవాణా కోసం ఎలాంటి బిల్లులు చెల్లించలేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో తాము పడిన కష్టాలను సోసల్ మీడియా ద్వారా వెల్లడించింది.
బాలీవుడ్ లో ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అమీషా పటేల్ తర్వాత తెలుగు లో కూడా కొంతకాలం తన హవా కొనసాగించింది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
నయనతార-విఘ్నేశ్ శివన్ తిరుపతి దేవాలయాన్ని సందర్శించే సమయంలో మాడ వీధుల్లో చెప్పులతో తిరగడంతో ఎంత వివాదం రాజుకున్న సంగతి విదితమే. దర్శకుడు ఓం రౌత్, నటి కృతిసనన్ వ్యవహారం రాద్దాంతం అయ్యింది. ఇప్పుడు మరో ఇద్దరు సెలబ్రిటీలు..
స్టార్ హీరోలు పవన్, మహేష్, ఎన్టీఆర్ తో సినిమాలు చేసిన హీరోయిన్ అమీషా పటేల్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం ఇది కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
పిల్లలు చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉంటారు. ఇప్పుడంటే డిజిటల్ కెమెరాలు, సెల్ ఫోన్లు వచ్చాయి కాబట్టి సందర్భం లేకపోయినా పిల్లల ఫోటోలు, వీడియోలు తీసేసి సోషల్ మీడియాలో పెట్టేసుకుంటున్నారు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది 5 దశాబ్దాల క్రితం ఇంత కలర్ టెక్నాలజీ లేదు. అప్పుడంతా బ్లాక్ అండ్ వైట్ లోకమే. ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు తల్లిదండ్రులు.. పిల్లల్ని వెంటబెట్టుకుని స్టూడియోకి వెళ్లి ఫోటోలు దిగేవారు. ఆ కాలంలో పుట్టిన వాళ్లకి ఇదొక మంచి అనుభూతి. అలాంటి […]
కొందరు హీరోయిన్లు ఉంటారు. ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఎలా ఉంటారో ఇప్పుడు కూడా అంతే అందంగా ఉంటారు. అలాంటివారిలో చాలామంది బ్యూటీస్ ఉన్నారు. ఈ లిస్ట్ చెప్పుకోవాల్సిన పేరు హీరోయిన్ అమీషా పటేల్. ‘బద్రి’తో హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మడు.. ఇప్పటికే అంతే అందంగా, అంతే హాట్ గా ఉంది. ఆమె సోషల్ మీడియా హ్యాండిల్ చూస్తే మీకే ఈ విషయం సులభంగా అర్ధమైపోతుంది. ఇక అమీషా పోస్ట్ చేసే ఫొటోలు.. కుర్రాళ్లకు కంటిమీద కునుకు […]
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ అమీషా పటేల్. తన అందం, అభినయంతో అప్పట్లో ఈ అమ్మడు కుర్రకారును ఓ ఊపు ఊపింది. అయితే ఈ అమ్మడు మూడు పదుల వయసు దాటినా కూడా తన చెక్కు చెదరని అందంతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది. ఇక బద్రి తర్వాత ఈ హీరోయిన్ అనేక సినిమల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత కూడా అడప దడపా సినిమాల్లో నటిస్తూ […]