ఇటీవల వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు పలువుర్ని బలి తీసుకుంటున్నాయి. ప్రముఖులు కూడా గతంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. ఆదివారం ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. కర్నూలు నుండి హైదరాబాద్ వెళుతుండగా బీచుపల్లిలో ఆమె కారు ప్రమాదానికి గురైంది
ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఇంట విషాదం నెలకొంది. జయరాం తమ్ముడు నారాయణ స్వామి భార్య ఆకస్మికంగా మృతి చెందారు.
ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ రసాయన పరిశ్రమలో గత రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చోప్పున ఇవ్వాలని అలాగే తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.5 లక్షలు.. మామూలుగా గాయాలైన వారికి రూ.2 లక్షల […]