హైదరాబాద్ లో గజాల్లో స్థలం కొనాలంటే కోట్లు అవుతుంది. గజం రూ. 50 వేల నుంచి రూ. లక్ష, రూ. 2 లక్షలు పైనే ఉంటాయి. 150 గజాల స్థలం కొనాలంటే సామాన్యులకు హైదరాబాద్ సూటవ్వదు కానీ వేరే ఏరియా ఉంది. టీసీఎస్, టాటా ఏరోస్పేస్ కంపెనీలు ఉన్న ఏరియాలో తక్కువ బడ్జెట్ లో ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.
భర్త మరణం తర్వాత ఆమె ఆ యువకుడితో ప్రేమలో పడింది. అతడే ఇక తన జీవితం అనుకుంది. తల్లి, అన్నను కాదని అతడితో పాటే వెళ్లింది. మూడేళ్లుగా ఇద్దరూ సహజీవనం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏమైందో ఏమో తెలియదు కానీ, ఇంట్లో ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. ఈ సంఘటన హైదరాబాద్లోని ఆదిభట్లలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్లోని బాలాపూర్ మండలం లెనిన్నగర్కు చెందిన సరస్వతి అనే మహిళకు 13 ఏళ్ల క్రితం […]
రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్లలోని వైశాలీ అనే యువతిని నవీన్ రెడ్డి అనే యువకుడు 100 రౌడీల సాయంతో ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు 6 గంటల్లోనే చేదించి యువతిని రక్షించారు. ఇక కిడ్నాప్ అనంతరం నిందితుడు యువతిని వదిలేసి అక్కడి నుంచి మరి కొందిమంది కనిపించకుండపోయారు. అనంతరం పోలీసులు అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇక అప్పటి నుంచి పోలీసులు బృందాలుగా విడిపోయి నిందితుడు నవీన్ రెడ్డి […]
హైదరాబాద్, ఆదిభట్ల యువతి డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్ రెడ్డి పక్కా ప్లాన్ ప్రకారమే యువతిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగా నవీన్ రెడ్డీ పార్టీ పేరుతో అందరిని తన ఆఫీస్కు పిలిపించుకున్నాడట. అనంతరం వారికి మద్యం ఏర్పాటు చేసి.. మత్తులో ఉన్న వారందరినీ తీసుకొని వైశాలి ఇంటిపై దాడి చేశాడు. సినీ ఫక్కీలో దాదాపు 100 మందితో యువతిని కిడ్నాప్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గంటల […]
రంగారెడ్డి జిల్లా, ఆదిభట్లలో డెంటిస్ట్ కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మిస్టర్ టీ ఫౌండర్.. నవీన్ రెడ్డి.. శుక్రవారం మధ్యాహ్నం.. అందరూ చూస్తుండగానే.. సుమారు 100 మందితో కలిసి.. యువతి ఇంట్లోకి చొరబడి.. దాడి చేసి.. ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అడ్డుకోబోయిన వారిపై దాడి చేశాడు. ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు.. 6 గంటల్లోనే కేసు చేధించి.. వైశాలిని కాపాడారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమెని గుర్తించిన పోలీసులు.. ఏపీ తెలంగాణ […]
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో మహిళా డాక్టర్ కిడ్నాప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారం వల్లనే ఈ కిడ్నాప్ చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని మిస్టర్ టీ వ్యవస్థాపకుడు నవీన్ రెడ్డిగా గుర్తించారు పోలీసులు. దాంతో ఈ కిడ్నాప్ వ్యవహారంపై ఆసక్తి నెలకొంది. అసలు నవీన్ రెడ్డి, వైశాలిల మధ్య పరిచయం ఎలా ఏర్పడింది.. ఎందుకు విడిపోవాలనుకున్నారు.. మరి నవీన్ రెడ్డి ఎందుకు ప్రేమించిన యువతినే కిడ్నాప్ చేయాలని భావించాడు.. పోలీసులు […]