మార్కెట్కు వెళితే ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు. ఇటీవల పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయుటకు, పేదలకు సరసమైన ధరలకు కందిపప్పు అందించాలనే ఉద్దేశంతో కేంద్రం కీలక నిర్ణయానికి వచ్చింది. నిత్యావసరాల ధరలపై సతమతమవుతున్మాన సామాన్య ప్రజలకు ఊరట కలిగించింది కేంద్రప్రభుత్వం.