కృష్ణంరాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి రాజకీయాల్లోకి రానున్నారా? వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారా? ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు?
అనర్హత వేటు తర్వాత తొలిసారిగా మీడియా ప్రెస్ మీట్ లో ఉండవల్లి శ్రీదేవి మాట్లాడారు. పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ వైసీపీలో చేరతారా? సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నిజాయితీగా, నిస్వార్థంగా పని చేసిన లక్ష్మీ నారాయణ.. ప్రజా సేవ చేయాలన్న ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే దురదృష్టవశాత్తు ప్రజలు ఆయనలోని ప్రజా నాయకుడిని గుర్తించలేకపోయారు. అయితే మరోసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. ఈ క్రమంలో ఆయన వైసీపీలో చేరతారని, టీడీపీలో చేరతారని రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు వైసీపీలో చేరతారా? అనే విషయంపై ఆయన స్పష్టత ఇచ్చారు.
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఊహించని విధంగా టీడీపీకి మెజారిటీ స్థానాలు లభించాయి. ఐతే ఈ పరిస్థితికి కారణం వాలంటీర్లేనా? వాలంటీర్లే వైసీపీ కొంప ముంచారా?
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబం వైసీపీలో చేరనుందా? ప్రస్తుతం ఆయన సైలెంట్ అయిపోవడం చూస్తుంటే అదే నిజమన్న ప్రచారం జరుగుతోంది.
వైసీపీని ఎదుర్కోవాలంటే పొత్తు పెట్టుకోవాలనేది టీడీపీ, జనసేన ప్రస్తుత సిద్ధాంతం. అయితే సింగిల్ గానే రావాలి అని పదే పదే ప్రతిపక్షాలను రెచ్చగొట్టడం వైసీపీ సిద్ధాంతం. అయితే రెచ్చగొట్టడం మా రాజకీయం అని పైకి కనిపించినా.. అంతర్గతంగా మాత్రం పెద్ద వ్యూహమే ఉంది. ఏదో టైం పాస్ కి ఇలా అనడం లేదు. దీని వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ తెలిస్తే దిమాక్ కరాబ్ అవుతుంది.
డిసెంబర్ 7 నుంచి 29 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశంపై పోరాడేందుకు వైసీపీ పార్టీ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రావాల్సిన విభజన హామీలు, ప్రత్యేక హోదా వంటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తేందుకు వైసీపీ పార్టీ సిద్ధమైంది. ఏపీకి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదాపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలన్నా డిమాండ్ ను పార్లమెంటులో సంధించనున్నారు. ప్రత్యేక హోదాపై ప్రైవేట్ మెంబర్ […]
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో చేస్తుండగా ఆయనపై ఒక దుండగుడు రాయి విసిరాడు. నందిగామ రైతుపేట నుంచి చంద్రబాబు రోడ్ షో చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్ షో కొనసాగుతుండగా చంద్రబాబు కాన్వాయ్ పై ఓ దుండగుడు రాయి విసిరాడు. ఈ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కి గాయమైంది. ఈ ఘటనకు బాధ్యులు వైసీపీ వాళ్ళే అంటూ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై వైసీపీ […]
కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభంకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఆయా పార్టీలు ముద్రగడను తమ పార్టీలో చేర్చుకోవాలని చాలా సార్లు ప్రయత్నించి విఫలమయ్యాయి. తాజాగా ఆయనను తమ పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ 175 సీట్లు టార్గెట్ పెట్టుకుంది. రాబోయే ఎలక్షన్స్ లో ఎలాగైనా 175 అసెంబ్లీ స్థానాల్లో గెలవాలని పెద్ద టార్గెట్ పెట్టుకున్న వైసీపీ.. కాపు సామాజిక వర్గ ఓట్లని ఆకర్షించేందుకు ముద్రగడను […]
ఓ సర్వే పేరిటి సంచనల రిపోర్ట్ తయారు చేశానని తెలిపారు నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార వైసీపీ పార్టీ కేవలం 50 స్థానాలు మాత్రమె గెలుచుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే కొందరు సర్వేలు చేశారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితం ఎలా ఉంటుందనే రిపోర్ట్ నా దగ్గర ఉందని తెలిపారు. ఇక నాపై కొందరు వ్యక్తులు మీడియా ముసుగులో అసత్య ప్రచారం చేయిస్తున్నారని, అవన్నీ అవాస్తవాలని అన్నారు. నేను […]