కర్ణాటకలో ఎన్నికల వేళ ఆసక్తికరమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. యాద్గిర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకప్ప అనే వ్యక్తి రూ.10,000 డిపాజిట్ మొత్తాన్ని నాణేలుగా తీసుకు వచ్చాడు.