భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ ముస్తాబవుతోంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరుకానున్నారు. దేశ ప్రధానికి వండి, వడ్డించడమంటే.. ఫైవ్ స్టార్ హోటల్లో చేయి తిరిగిన దిగ్గజ చెఫ్ అయ్యుండాలి.. అయితే ఈసారి ప్రధాని మోదీకి ఓ సామాన్యురాలి చేతి వంట రుచి చూడబోతున్నారు. ఇంతకీ ఆ సామాన్యురాలు ఎవరు.. ఆమె ప్రత్యేకత […]