సాధారణంగా ఒక కాన్పులో ఒకరు లేదా ఇద్దరు శిశువులు జన్మించడం చూస్తుంటాం. అప్పుడప్పుడు ఒకే కాన్పులో ఎక్కువ మంది శిశువులు జన్మించిన సందర్భాలు ఉన్నప్పటికీ.. పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండకపోవడం జరుగుతుంది.
హైదరబాద్ నగరంలో.. మెహదీపట్నంలో గల మీనా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన సంఘటన జరిగింది. 27 ఏళ్ల ఒక మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. సాధారణంగా కవలలు కనిపిస్తేనే మనం కొంచెం ఆసక్తిగా చూస్తాం. ఎప్పుడో ఓ సారి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టారు అనే వార్తలు వింటుంటాం. కానీ హైదరాబాద్లో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు చిన్నారులకు జన్మనివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మెహిదీపట్నంలోని మీనా ఆసుపత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో […]