టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా ఏళ్లు అవుతోంది. అప్పుడెప్పుడో 2017లో ఒక్కడు మిగిలాడులో చివరిగా కనిపించాడు మంచు మనోజ్.