మహారాష్ట్రలో ఓ ప్రభుత్వ బడి ఉంది. ఆ బడి ప్రత్యేకత ఏంటనుకున్నారు. అందులో చదివేది ఒక్కడే స్టూడెంట్. దానిలో వింతేముంది అనుకుంటున్నారా. మామూలుగా ఒక్కడే విద్యార్థి ఉంటే.. ఏం చేస్తారూ బడినే మూసేస్తారు. కానీ ఆ ఒక్క విద్యార్థి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం బడిని నడుపుతోంది. ఓ మాస్టారు బడికి వచ్చి పాఠాలు కూడా నేర్పిస్తున్నారు. అదీ పది కిలోమీటర్లు ప్రయాణించి మరీ. ఒక్కటీ కాదూ సుమా అన్నీసబ్జెక్టులను ఆయనే బోధిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త హాట్ […]