ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించేందుకు అభ్యర్ధులు ఎంతగానో కష్టపడతారు. అయితే ఇలా ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేసి గెలుపొంది.. సేవ చేసే వారు ఎందరో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మృతి చెందిన అభ్యర్థికి ఓటర్లు అదిరిపోయే బహుమతి ఇస్తుంటారు. తాజాగా అలాంటి ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.
ఎలక్షన్స్ సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు అనేక ప్రకటనలు, హామిలు ఇస్తుంటాయి. అదే విధంగా ఓటర్లను రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురిచేయడం సర్వసాధారణంగా జరిగే విషయమే. ఎన్నికల సమయం దగ్గర పడ్డేకొద్ది నగదు, మద్యం పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తాయి. అయితే ఇందతా లోలోపల రహస్యంగా జరిగే వ్యవహారం మాత్రమే. ఓటర్లకు నగదు, మద్యం పంచుతున్నప్పటికి ఏ రాజకీయనేత బహిరంగంగా చెప్పరు. అయితే ఓ మాజీ మంత్రి మాత్రం బహిరంగంగానే […]
భారత రాజ్యాంగం 18 ఏళ్ల నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పిస్తున్న సంగతి అందరికి తెలుసు. అలానే ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు.. దాన్ని వినియోగిచుకోవడం వారి కర్తవ్యం. అలానే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొందరు మాత్రం ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. అలాంటి వాళ్లు ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. సొంత ఊర్లకు వెళ్లి.. ఓటు వేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. సమయం, డబ్బు.. […]