ఐపీఎల్లోని అన్ని జట్ల కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్ ఆర్సీబీ. విరాట్ కోహ్లీ, డివిలియర్స్, గేల్ లాంటి ఆటగాళ్లు కలిసి ఆడినా.. ఆ జట్టు కప్ కొట్టలేకపోయింది. దానికి కారణం ఏంటో క్రిస్ గేల్ వెల్లడించాడు. అదేంటో తెలుసుకోండి..