మంచి బతుకుదెరువు కోసం చాలా మంది సొంత గ్రామాలు వదిలి ఇతర రాష్ట్రాలకు, పట్టణాలక వలస వెళ్లిపోతుంటారు. కొంతమంది ఉన్నత చదువుల కోసం గ్రామాలు వదిలి వెళ్తుంటారు.
గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్ధేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో గ్రామానికి రూ. 21 లక్షలు ఖర్చు చేస్తుందన్న విషయం మీకు తెలుసా? ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పథకం కింద కొన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతుంది. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనతో పాటు ఆయా గ్రామాల్లోని యువతకు ఉపాధికి తగ్గట్టు శిక్షణ ఇచ్చి వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు అందించడమే ఈ పీఎంఏజీవై పథకం యొక్క లక్ష్యం. మరి ఆదర్శ గ్రామాలుగా మీ గ్రామం […]
విద్య, వైద్యం ఈ రెండూ ఉచితంగా అందించిన నాడే.. ఈ దేశం అభివృద్ధి చెందినట్టు. చదువు అందరికీ అందకపోతే సమాజానికి వెలుగును చూపించే ప్రతిభావంతులు చీకట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అలానే వైద్యం అందరికీ అందకపోతే వెనకబడినట్టే అని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. ప్రాణం అనేది వెల కట్టలేనిది. మనిషిని బతికించగలిగే అవకాశం ఉండి కూడా బతికించే ప్రయత్నం చేయకపోతే ఈ సాంకేతికత, అభివృద్ధి ఇవన్నీ ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా వృధానే. పల్లెటూర్లలోకి స్మార్ట్ ఫోన్ వెళ్లినంతగా […]
ఒకప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందని రోజుల్లో ప్రజలు మూఢ విశ్వాసాలు కలిగి ఉన్నారంటే సరే అనవొచ్చు.. కానీ ఆధునిక కాలంలో కూడా మంత్రాలు, మూఢ నమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ మూఢ నమ్మకాల వల్ల ఎంతో మంది మనుషులు బలి అవుతూనే ఉన్నారు. మంత్రాలు చేశారనే మూఢనమ్మకంతో కొంత మంది ఊళ్లకు ఊళ్లే ఖాళీచేస్తున్నారు.మూఢనమ్మకాలతోనే సహజీవనం చేస్తున్న పలువురు తమకు తామే లాక్ డౌన్ విధించుకుంటున్నారు. ఈ అరుదైన ఘటనలు ఏపీలోని శ్రీకాకుళం […]
భూమి మీద స్పేస్ లేదు. ఇక అంతరిక్షంలోకే కాలనీలు. అంగారక గ్రహం-భూమికి మధ్య దూరం 28 కోట్ల కిలోమీటర్లు ఉంది. జీవాన్వేషణే లక్ష్యంగా అంగారకుడిపైకి నాసా పంపిన పర్సివరెన్స్ రోవర్ శోధన కొనసాగుతుంది. మిషన్లో భాగంగా ఇటీవల రోవర్ కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. జెజెరో క్రేటర్లోని ఓ పురాతన రాతిపై అనుకున్నట్లుగానే గుంత చేసిన రోవర్ రాతి నమూనాలను సేకరించడంలో మాత్రం విఫలమైంది. ఇలా అంగారకుడిపై గుంత చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అనుకున్నట్లుగానే […]