మహిళా సాధికారికతకు అర్థాన్ని మార్చేస్తున్నారు కొంత మంది మహిళలు. మగవాళ్లతో పోల్చుకుని తాము ఎందులో తక్కువ కాదూ అని నిరూపించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. మోసం చేయడంలో పిహెచ్డీ స్థాయిని దాటిపోతున్నారు.
వివాహేతర సంబంధాలు పెట్టుకోవడమే తప్పు. అలాంటిది ఆ వ్యక్తితో ప్రేమ, పెళ్లి ఎక్స్ పెక్ట్ చేయడం అనేది బుద్ది లేని పని. దీని వల్ల ఆ కథలు కూడా కంచికి చేరిన ఘటనలు అనేకం ఉన్నాయి. జీవిత భాగస్వామిని కాదని, మూడో వ్యక్తితో సహజీవనం చేస్తున్న వ్యక్తులు.. వారిపై అధిపత్యం
వికారాబాద్ జిల్లాలో మైనర్ బాలిక శీరీష(19) ఏళ్ల యువతి హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. అత్యంత ఆటవికంగా చిత్రహింసలు పెట్టి హత్య చేసి కుంటలో పడేసారు. అయితే హత్యచేసింది ఎవరనేది పోలీసులు గుర్తించారు.
వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు మానవ జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధానంగా ఉరుములు, మెరుపులతో పాటు వచ్చిపడుతున్న పిడుగులు ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. మనుషులతో పాటు మూగజీవాలను కూడా బలి తీసుకుంటున్నాయి.
ప్రభుత్వం నడిపించే బీసీ, ఎస్సీ, గురుకుల వసతి గృహల్లో ఉంటూ ఎంతో మంది పేద విద్యార్ధులు చదువుకుంటుంటారు. అయితే కొన్ని వసతి గృహల నిర్వహకులు విద్యార్థుల పట్ల ఘోరంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా వికారాబాద్ జిల్లాలోని ఓ బీసీ వసతి గృహంలో మధ్యాహ్నం 12 గంటలు అయినా కూడా టిఫిన్ పెట్టకపోవడంతో విద్యార్థులు ఆకలితో అల్లాడిపోయారు.
అప్పుడప్పుడు ఆకాశంలో వింత ఆకారాలు ఎగురుతూ కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసిన జనం అవేంటో అర్థంకాక, కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకుని భయపడిపోతూ ఉంటారు. ముఖ్యంగా వాటిని గ్రహాంతర వాసులకు సంబంధించిన వస్తువులుగా భ్రమపడిపోతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. చివరకు అవి ఏలియన్లు కావు.. వింత వస్తువులు అసలే కాదు అని తెలిసినపుడు ప్రజలు తమ అమాయకత్వానికి సిగ్గుపడిపోతుంటారు. తాజాగా, ఇలాంటి ఓ సంఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. ఈ ఉదయం వికారాబాద్ శివారు ప్రాంతంలోని […]
పుట్టి మూడు రోజులు కూడా కాలేదు. కళ్లు కూడా సరిగా తెరవలేదు. ఆ మూడు కుక్కపిల్లలు తల్లి చాటు బిడ్డల్లా ఓ చోట జీవిస్తున్నాయి. ఓ రోజు తల్లి తన బిడ్డలకు పాలిచ్చి బయటకు వెళ్లింది. ఆ మూడు కుక్క పిల్లలు తల్లి పాలు తాగి చక్కగా నిద్రపోతున్నాయి. తల్లి తమకు ఉందన్న ధైర్యం.. ప్రపంచం గురించి ఏమీ తెలియని అమాయకత్వం.. ముద్దు, ముద్దుగా ఉన్న ఆ కుక్కపిల్లలు లోకాన్ని మరిచిపోయి నిద్ర పోతున్నాయి. వాటి జీవితం […]
ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతివేగం, మద్యంతాగి వాహనం నడపడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఓ ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 29 మందికి గాయపడ్డారని సమాచారం. వీరిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో జరిగింది. ఇక పూర్తి […]
ప్రస్తుతం అన్ని ప్రధాన నగరాల్లో రిసార్టుల కల్చర్ బాగా పెరిగిపోయింది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ రిసార్టులు, అడ్వంచర్ క్లబ్ లు కూడా బాగా పుట్టుకొచ్చాయి. నగరవాసులు సైతం సెలవుల్లో ఆటవిడుపు కోసం ఈ రిసార్టులకు వెళ్లడం చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన వార్త ప్రస్తుతం అలా రిసార్టులకు వెళ్లే వారికి భయాందోళనకు గురి చేస్తోంది. సరదాగా గడిపేందుకు రిసార్టుకు వెళ్లిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి విగతజీవిగా మారాడు. రిసార్టు వాళ్లు నిర్వహించిన ఓ ప్రమాదకర గేమ్ వల్లే […]