ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన ఏడాదికే 8 నెలల గర్భిణి భార్యతో కలిసి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో మృతుల తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అసలేం జరిగిందంటే?