ఈ మద్య పెళ్లి విషయంలో ఎక్కువ మంది యువత తమ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమకు నచ్చితే జెండర్ విషయం కూడా ఆలోచించడం లేదు. ఇటీవల కొంతమంది యువకులు ట్రాన్స్ జెండర్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా దేశ వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిట కిటలాడుతున్నాయి. శివరాత్రి పురస్కరించుకొని ఈ రోజు భక్తులు ఎంతో నియమనిష్టతో ఉపవాసం ఉంటారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు పరమశివున్ని భక్తితో స్మరిస్తూ ఉంటారు.