ప్రకాశం జిల్లాకు చెందిన రాధా అనే మహిళ హత్య కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక హత్య, 100 అనుమానాలు అన్న చందంగా మారింది. ఆమెపై అత్యాచారం జరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.