Vijayendra Prasad: తాజాగా పలు రంగాలకు చెందిన ప్రముఖులను రాజ్యసభకు నలుగురిని నానిమేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నలుగురిలో దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో పాటు మేస్ట్రో ఇళయరాజా, పరుగుల రాణి పీటీ ఉష, సామాజికవేత్త వీరేంద్ర హెగ్డే ఉండటం విశేషం. ఈ నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేస్తూ స్వయంగా ప్రధాని మోదీనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి గొప్ప […]