తెలుగుదేశం పార్టీ నేత, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ వరుపుల జోగిరాజు అలియాస్ రాజా కన్నుమూశారు. తీవ్ర నొప్పితో బాధపడుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.