ఈ మద్య విమాన ప్రమాదాలు బాగానే జరుగుతున్నాయి. కొన్ని సార్లు అదృష్టం బాగుండి ముందుగానే ఆ ప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ను పక్షి ఢీ కొట్టడంతో వెంటనే అప్రమత్తమైన ఫైలెట్ హెలికాఫ్టర్ను వారణాసిలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. వారణాసికి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెళ్లారు. అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి […]