స్వాతంత్ర ఉద్యమం సమయంలో మహాత్మాగాంధీ అహింసా మార్గంలో బ్రిటీష్ వారిని ముప్పతిప్పలు పెట్టారు. మహాత్మాగాంధీ మహారాష్ట్రలోని మణి భవన్ లోనే ఎక్కువ బసచేసేవారు. స్వాతంత్ర సంగ్రామ సమయంలో తీసుకున్న కీలు నిర్ణయాలు ఇక్కడే నాంధిపడ్డాయని అంటారు.