ప్రపంచమంతా జనవరి 1న న్యూ ఇయర్ జరుపుకుంటే.. మన హిందువులు మాత్రం ఉగాది పర్వదినంతో కొత్త సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. అప్పటివరకూ పచ్చడి మెతుకులు తిని బతికిన పేదలు కూడా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించి ఉగాది పచ్చడి చేసుకుని నోటితో పాటు జీవితాన్ని తీపి చేసుకుంటారు. ఏడాది మొత్తం తమ జీవితం బాగుండాలని ఆ దేవుడ్ని కోరుకుంటారు. అయితే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. ఈ నూతన సంవత్సరాన, ఉగాది నుంచి తమ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. మరి మీ రాశిఫలం ఎలా ఉందో తెలుసుకోండి.
ఉగాది అనగానే అందరికి గుర్తుకు వచ్చేది పంచాంగ శ్రవణం. ఈ కొత్త ఏడాదిలో తమ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆత్రం అందరిలో ఉంటుంది. పైగా ఉగాది రోజు చెప్పే జాతకమే నిజమైంది అని చాలా మంది నమ్మకం. మరి ఈ ఏడాది ధనుస్సు రాశి వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
నూతన సంవత్సరం అనగానే అందరికీ జనవరి 1 గుర్తొస్తుంది. అది ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ మాత్రమే. కానీ.. మన హిందూ సంప్రదాయం ప్రకారం.. తెలుగు వారికి ఉగాది పండుగ రోజే కొత్త సంవత్సరం మొదలవుతుంది. గత తెలుగు సంవత్సరాది శుభకృత్ నామ సంవత్సరం మార్చి 21న ముగియడంతో.. మార్చి 22 నుండి కొత్తగా శ్రీ 'శోభకృత్' నామ సంవత్సరాది ప్రారంభం అవుతుంది.
ఉగాది నుంచే తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ పర్వదినాన షడ్రుచుల ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఉగాది అనగానే పంచాంగ శ్రవణానికి కూడా అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం కుంభ రాశి వారికిి ఎలా ఉండబోతోందో చూద్దాం.